blank
  Mail Sign in New User
Sign Up
blank
blank
blank
   బుక్ మార్క్స్  వార్తలు  సినిమా  ఎన్నారై  ఫీచర్స్‌  సాహితి  మీ మాట  గ్యాలరీ  వంటకాలు  Font Help  సైట్‌ మ్యాప్‌
 జాతీయ వార్తలు     రాష్ట్ర వార్తలు     జిల్లా వార్తలు     అంతర్జాతీయ వార్తలు     క్రీడావార్తలు
 హోంపేజి » ప్రధాన వార్తలు »  రాష్ట్ర వార్తలు

తల్లీ కూతుళ్ళ సజీవదహనం

బుదవారం, అక్టోబర్ 8 2008, 12:35 Hrs (IST)

thatsTelugu RSS feed
thatsTelugu  iGoogle gadgets FREE SMS Alerts  తెలుగులో ఉచిత న్యూస్ లెటర్ కోసం thatstelugu Bookmarks


వరంగల్‌: పట్టలేని కోపంతో ఓ వ్యక్తి తల్లీ కూతుళ్లపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన సమ్మక్క అనే ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడాదిక్రితం మరణించాడు. అనంతరం ఆమె అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఇటీవల ఇద్దరికీ గొడవలు జరగటంతో సమ్మక్క అతనితో మాట్లాడటం మానేసింది. ఇంటికి వస్తే మందలించింది. దాంతో అతను కక్ష పెంచుకుని అర్థరాత్రి వచ్చి తలుపులు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో ఆగ్రహించిన అతడు గుడిసెపై రంధ్రం చేసి కిరోసిన్‌ చల్లి నిప్పంటించాడు. దీంతో తల్లి, చిన్నకూతురు సజీవదహనం అయ్యారు. మంచం కూడా కాలిపోయింది. పెద్దకూతురు వెంటనే బట్టలు తీసి విసిరేయటంతో బతికిబయటపడింది.

Tags: news, telugu, warangal, samakka, yeturunagawaram, burnt alive, వరంగల్, సమ్మక్క.
 పాఠకుల అభిప్రాయాలు
[ అభిప్రాయాలు పంపండి ]
Be the first to comment this article.


మీ కోసం డీల్స్
 
 
blank
Opinion Poll

Will Rajasekhar Reddy become CM again?
Yes
No
Can't Say
    

Results | Previous Results

Recommended Links
     SMS Updates      Astrology      Chat      RSS      Post Free Classifieds      Online Shopping & Auctions      Jobs      Explore India